బంగారు 'కొండలం' మేమే: వైయస్

సామాజిక న్యాయం గురించి మరొకరి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. బిసిలకు వచ్చే ఎన్నికల్లో 70 సీట్లకు పైగా ఇస్తామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పథకాలనే కాపీ కొడుతున్నారని, చంద్రబాబు పద్ధతి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు ఏనాడూ రైతు పక్షపాతి కాలేరని ఆయన అన్నారు. రైతులకు రుణమాఫీ చేశారా, ఉచిత విద్యుత్తు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ ! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications