చిరు మార్పుపై ఎన్టీఆర్ విసుర్లు

రాష్ట్రం కాంగ్రెస్ అవినీతి కోరల్లో చిక్కుకుపోయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు అవినీతిని విచారించడానికి ఈ కోర్టులు సరిపోవని, ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. పాలిచ్చే ఆవు తెలుగుదేశం పార్టీని కాదని, కుళ్ల బొడిచే ఆంబోతును గెలిపించారని ఆయన అన్నారు. పేదలను, మధ్యతరగతి ప్రజలను, రైతులను ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన వాగ్దానాలను ఆయన ప్రస్తావించారు. వరాలిస్తే ప్రజలు సోమరిపోతులవుతారని కాంగ్రెసు వారంటున్నారని, కాంగ్రెసు నాయకులే సోమరిపోతులవుతున్నారని ఆయన అన్నారు.
More From
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications