సీపీఐ నేత పొట్లూరి కన్నుమూత
హైదరాబాద్: సీపీఐ సీనియర్ నేత పొట్లూరి నాగేశ్వరరావు కన్నుమూశారు. వామపక్ష ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన నాగేశ్వరరావు కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆయన మృతికి సీపీఐ నేతలు, ఇతర రాజకీయపక్షాల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం పంజాగుట్ట స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు.
నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన జీవితాంతం పనిచేశారు. ఆడంబరాలకు, హంగులకు ఆయన ఎప్పుడూ దూరంగా ఉంటూ వచ్చారు. పలువురు కమ్యూనిస్టు ఉద్యమ నేతలకో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన జీవితంలో ఏనూడూ రాజీపడలేదు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications