హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యం రాజు-సిబీఐ కేసు వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సత్యం రామలింగరాజు కేసులో ఆయనపై సత్యశోధన పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌పై కేసు విచారణను నాంపల్లి కోర్టు ఏప్రిల్‌1వ తేదీకి వాయిదావేసింది. సీబీఐ దాఖలు చేసిన ఈ పిటీషన్‌ ఈరోజు కోర్టు ముందు విచారణకు వచ్చింది. రేపు ఆదివారం కావటంతో కోర్టు ఏప్రిల్‌ 1కి ఈ కేసును వాయిదావేసింది.రామలింగరాజు సోదరులు కొన్ని నెలలుగా చంచల్ గుడా జైలులో ఉంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X