రైలింజన్ ను ఆపలేరు: పవన్ కళ్యాణ్
గుంటూరు: హస్తం అడ్డు పెట్టి సూర్యుడ్ని ఆపగలరేమో గాని రైలింజన్ ను ఆపలేరని యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ఆయన అన్నారు. అందరికీ పార్టీ టిక్కెట్లను కేటాయించలేకపోవడం వల్లనే నిరసనలు పెల్లుబుకుతున్నాయని, టిక్కెట్లను ఆశించినవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.
యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షుడు పవన్కల్యాణ్ గుంటూరు జిల్లా యాత్ర విజయవంతంగా సాగుతోంది. మొదటిరోజు వినుకొండ, గురజాల నియోజకవర్గాలలో పర్యటించిన ఆయన రాత్రి దాచేపల్లిలో బస చేశారు. ఆదివారం ఉదయం దాచేపల్లి నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతోంది. గురజాల, దుర్గి, మాచర్ల, నాగార్జునసాగర్లలో ఆయన రోడ్షోల్లో పాల్గొననున్నారు.
More From
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications