బాలయ్య, ఎన్టీఆర్ సినీ షోలు: వైయస్

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆయన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రచార సభలో అన్నారు. తాము ప్రజలకిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్నామని ఆయన చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్తును ఇచ్చామని, కరెంట్ చార్జీలను, రుణాలను మాఫీ చేశామని ఆయన చెప్పారు. తాము ఈ ఐదేళ్ల కాలంలో అమలు చేసిన పథకాలను ఆయన వివరించారు. ప్రజలకు మేలు చేసే కాంగ్రెసు పార్టీని ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు.
More From
-
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు












Click it and Unblock the Notifications