బాలయ్య, ఎన్టీఆర్ సినీ షోలు: వైయస్

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆయన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రచార సభలో అన్నారు. తాము ప్రజలకిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్నామని ఆయన చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్తును ఇచ్చామని, కరెంట్ చార్జీలను, రుణాలను మాఫీ చేశామని ఆయన చెప్పారు. తాము ఈ ఐదేళ్ల కాలంలో అమలు చేసిన పథకాలను ఆయన వివరించారు. ప్రజలకు మేలు చేసే కాంగ్రెసు పార్టీని ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications