ఒకే వేదిక మీద బాలయ్య, ఎన్టీఆర్

విజయవాడలో ఒక బహిరంగ సభలో పాల్గొనాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. విజయవాడ లోకసభ స్థానం నుంచి ఆయన మిత్రుడు వల్లభనేని వంశీమోహన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన మిత్రుడి కోసం ఈ సభలో పాల్గొనాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16వ తేదీన అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అయితే ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా అనేది అనుమానంగా ఉంది. రెండు రోజుల్లో ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కావచ్చునని చెబుతున్నారు. అయితే ఆయన వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా సమీక్షించిన తర్వాతనే ఏమైనా తేలుతుందని అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ను వైద్యులు మంగళవారం నడిపించే అవకాశం ఉంది. నాగార్జున, కవిత తదితరులు ఆస్పత్రికి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ను పరామర్శించారు.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఏపీ వాసుల కోసం బాలకృష్ణ తీపికబురు.. త్వరలో తుళ్ళూరులో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications