తిరుపతిలో నా ఓటమికి కుట్ర: చిరు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు పేదలను మభ్య పెడుతున్నారని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి విమర్శించారు. చంద్రబాబు నగదు బదిలీ హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విజయభేరి పేరుతో ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం చుట్టిన చిరంజీవి మంగళవారం నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటన చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే నగదు బదిలీ పథకాన్ని తొమ్మిదేళ్ల పాటు ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల మనోభావాలను తెలుసుకుని సామాజిక తెలంగాణ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశామని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు వైఎస్ అడ్డంకి కాగా తెలుగుదేశానికి చిత్తశుద్ధ్ది లేదని ఆయన అన్నారు. కమ్యూనిస్టులకు, టీడీపీకి తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి ఉంటే మహాకూటమి మేనిఫెస్టోలో చేర్చవచ్చు కదా అని ప్రశ్నించారు. నాయకుల ధనాశ వల్లే నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య నేటికీ పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు.
-
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు!












Click it and Unblock the Notifications