నిందితుడ్ని చంపిన గ్రామస్థులు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ సమీపంలోని గౌస్ మియా గుడా గ్రామస్థులు ఒక వ్యక్తిని కొట్టి చంపారు. ఈ సంఘటన బుధవారంనాడు జరిగింది. గ్రామస్థుల చేతిలో హతమైన అంజయ్య అనే వ్యక్తి ఒక హత్య కేసులో నిందితుడు. అతను గతంలో ఒక హత్యకు పాల్పడి పారిపోయాడు. అతను బుధవారంనాడు గ్రామానికి వచ్చాడు. గ్రామస్థులు అతన్ని పట్టుకుని చితక బాదారు.
గ్రామస్థుల బారి నుంచి తప్పించుకుని పారిపోవడానికి అంజయ్య ప్రయత్నించాడు. అయితే గ్రామస్థులు అతన్ని మళ్లీ పట్టుకుని ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. దీంతో అతను మరణించాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
More From
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications