వైయస్ కీలుబొమ్మ సోనియా: కెసిఆర్

తెలంగాణ కోసం ఢిల్లీలో అందరి చుట్టూ తిరుగుతుంటే ఎగతాళి చేశారన్నారు. 1956లో తెలంగాణను ఊడగొట్టిందీ కాంగ్రెస్సే, ఇప్పుడు తెలంగాణ రాకుండా అడ్డుపడుతోందీ కాంగ్రెస్సే అని విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణ పాలిట శాపమని, తెలంగాణలో జరిగే అన్యాయానికి, దాష్టీకానికి కాంగ్రెసే కారణమని దుయ్యబట్టారు. కాంగ్రెస్పోతేనే తెలంగాణ వస్తుందన్నారు.అధికారంలోకి వచ్చేది మహాకూటమియేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లో అన్నింటికన్నా తనకు నచ్చినది నగదు బదిలీ పథకమని చెప్పారు. ఈ పథకంలో మధ్య దళారీలు, పైరవీకారులకు అవకాశం లేకుండా చేస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.25 వేల లోపు రుణాలను మాఫీ చేస్తామన్నారు.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications