ప్రిలిమ్స్ లో రిజర్వేషన్లు లేవు: సుప్రీం
హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్లో రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటంతో రిజర్వేషన్ల అంశంపై గందరగోళం తొలగిపోయిందని ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. 1984నుంచి ఈ సమస్య ఉందన్నారు. హైకోర్టు గతంలో రిజర్వేషన్లు అవసరం లేదని తెలిపిందని, తిరిగి 2008లో పాటించమని ఆదేశించిందని దీంతో గందరగోళం నెలకొనటంతో తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని ఆయన వివరించారు.
ఎపిపిఎస్సీ ప్రిలిమ్స్ లో 1984కు ముందు 1:15 మేరకు రిజర్వేషన్లు ఉండేవి. దీన్ని సవాల్ చేస్తూ ఒక వ్యక్తి హైకోర్టుకు వెళ్లాడు. ప్రిలిమ్స్ అర్హత పరీక్షనే కాబట్టి రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదని హైకోర్టు 1984లో తీర్పు వెల్లడించింది. అప్పటి నుంచి ఎపిపిఎస్సీ రిజర్వేషన్లను పాటించడం లేదు. అయితే 2008లో రిజర్వేషన్లు పాటించాలని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications