ఎవర్నీ కలవడం ఇష్టం లేదు: పరకాల

పార్టీ కార్యాలయంలో ఎవరైనా నాయకులు ఉంటారేమోనని, వారికి తన రాజీనామా లేఖను అందజేద్దామని తాను వచ్చానని, అయితే ఇక్కడ నాయకులెవరూ లేరని ఆయన చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయం సిబ్బందికి ఇచ్చి పార్టీ అధినేతకు అందజేయాలని కోరానని ఆయన చెప్పారు. తాను రాజకీయాల్లో కొనసాగాలా, వద్దా అనే మీమాంసలో ఉన్నట్లు ఆయన చెప్పారు. పార్టీ క్యాడర్ ను మోసం చేయడంలో తన పాత్ర ఉందని భావిస్తున్నందున వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు.
More From
-
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి












Click it and Unblock the Notifications