టైట్లర్ ను శిక్షించాలి: సిక్కుల ఆందోళన

ఆందోళనకారులు బ్యారికేడ్లను తోసుకుని లోపలికి దూసుకుపోవడానికి ప్రయత్నించారు. అఖిల భారత సిక్కు విద్యార్థుల సమాఖ్య, శిరోమణి అకాలీదళ్ (బాదల్) వంటి సంస్థలు ఈ ప్రదర్శన నిర్వహించాయి. టైట్లర్ ను శిక్షించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. కాగా, టైట్లర్ కేసు విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా పడింది. టైట్లర్ పై కేసును ఎత్తేయాలని సిబిఐ ఈ నెల 2వ తేదీన కోర్టును కోరింది.
More From
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications