బాబును చూస్తే అసహ్యం: చిరు

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెసు వారు సంపాదించుకున్నారని ఆయన ఆరోపించారు. తమకు ప్రజలు అధికారం ఇచ్చే చారిత్రాకావకాశం వచ్చిందని, ప్రజలు దాన్ని వృధా చేసుకోరని ఆయన అన్నారు. తమపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. పార్టీకి బలం, శక్తినిచ్చే వారితో మాట్లాడుతామని, తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోబోనని ఆయన చెప్పారు. తనకు మద్దతిచ్చే వారంతా తన శక్తులేనని ఆయన అన్నారు. తమ పార్టీలో జరిగే వ్యవహారాలను ఎక్కువ చేసి చూపుతున్నారని ఆయన అన్నారు.ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చాక తనను చూస్తారని, తాను ఏం మాట్లాడుతున్నానో చూస్తారని, ప్రజలకు తామే కనిపిస్తున్నామని ఆయన చెప్పారు.
More From
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications