సోనియా ఏడవక తప్పదు: కెసిఆర్

ఆర్థిక మంత్రి కె.రోశయ్య లాంటి దద్దమ్మలు తమకు ప్రభుత్వ పథకాల గురించి వివరించాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. టీవీలు లేనివారెవరూ టీవీలు కొనవద్దని ఆయన ప్రజలకు చెప్పారు. మహా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే కలర్ టీవీలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. సికింద్రాబాద్ లోకసభ సీటులో, మహేశ్వరం అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బలపరచాలని తెరాస నిర్ణయించింది. దీంతో పోటీ నుంచి విరమించుకోవాలని కెసిఆర్ తెరాస అభ్యర్థులకు సూచించారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications