వైఎస్ ను అరెస్ట్ చేయాలి: నాయిని
హైదరాబాద్: ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాల చిచ్చు పెడుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖరరెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు పెట్టాలని తెరాస నేత నాయని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. వై.ఎస్ తెలంగాణాకు వ్యతిరేకి అని తాము మొదటినుంచీ చెబుతున్నామని, ఇప్పుడు ఆయన తన మనసులో మాట బయటపెట్టారని అన్నారు. సోనియాగాంధీ, జాతీయకాంగ్రెస్ కమిటీ తెలంగాణాకు అనుకూలంగా ఉన్నా వై.ఎస్ పూటకో రకంగా మాట్లాడటం సరికాదన్నారు. బాధ్యత గలిగిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యతారహితంగా మాట్లాడటం సరికాదన్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications