తెలంగాణ: వైయస్ పై కాకా

వైఎస్ తలచుకుంటే రేపే తెలంగాణ వస్తుందని ఏడాదిగా నేను చెబుతూనే ఉన్నానని, తెలంగాణ వస్తే కష్టాలు పాలవుతామని రానివ్వలేదని ఆయన అన్నారు. పార్టీ ఒప్పుకొన్న తర్వాత, కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా తెలంగాణ అంశాన్ని ఇక్కడ దాకా లాక్కొచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఏదో ఆశలో ఉన్నారని, వారినిప్పుడు మొత్తానికే ముంచేసినట్లయిందని ఆయన అన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆయన చేసింది కాదని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాతపూర్వకంగా ఇచ్చి మాట్లాడాలని చెప్పారని వెంకటస్వామి అన్నారు. అధిష్టానం రాసిచ్చింది సీఎం చదివారని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు












Click it and Unblock the Notifications