తెలంగాణ: వైయస్ పై కాకా

వైఎస్ తలచుకుంటే రేపే తెలంగాణ వస్తుందని ఏడాదిగా నేను చెబుతూనే ఉన్నానని, తెలంగాణ వస్తే కష్టాలు పాలవుతామని రానివ్వలేదని ఆయన అన్నారు. పార్టీ ఒప్పుకొన్న తర్వాత, కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా తెలంగాణ అంశాన్ని ఇక్కడ దాకా లాక్కొచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఏదో ఆశలో ఉన్నారని, వారినిప్పుడు మొత్తానికే ముంచేసినట్లయిందని ఆయన అన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆయన చేసింది కాదని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాతపూర్వకంగా ఇచ్చి మాట్లాడాలని చెప్పారని వెంకటస్వామి అన్నారు. అధిష్టానం రాసిచ్చింది సీఎం చదివారని ఆయన అన్నారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications