వైయస్ కల్లు తాగిన కోతి: బాబు
ఒంగోలు: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కల్లు తాగిన కోతిలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కల్లు తాగిన కోతికి ముల్లు గుచ్చుకుందని, దాంతో వైస్ చిందులేస్తున్నారని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన ఆదివారం ప్రచారం నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి ఓడిపోతామనే భయంతో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. తాము మాట మీద నిలబడుతామని ఆయన చెప్పారు. తాము ఇచ్చిన హామీ మేరకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేసి తీరుతామని ఆయన చెప్పారు. వైయస్ అవినీతిపై కోర్టులో విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications