మలి విడతకు పక్కా ఏర్పాట్లు: ఇసి
హైదరాబాద్: రేపు మలి విడత ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవీ సుబ్బారావు తెలిపారు. ఈసారి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. మలి దశ ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 4311 ఉండగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు 2222 ఉన్నాయి. మలివిడతలో 410 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉండగా 2993 వివాదాస్పద కేంద్రాలు ఉన్నాయని చెప్పారు.
వీటి పర్యవేక్షణకు 24 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించామని సుబ్బారావు తెలిపారు. లక్షా 18 వేలమంది పోలీసులను, 766 స్త్ట్రెకింగ్ ఫోర్సులను, 305 స్పెషల్ స్త్ట్రెకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా పర్యవేక్షణ జరుపుతామని తెలిపారు.
More From
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications