ఎన్టీఆర్ అమ్ముడు పోయారు
తణుకు: తన తాతకు చేసిన అవమానాన్ని దిగమింగి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చే సొమ్ము కోసం అమ్ముడుబోయిన జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ నేతలు రాసిన స్క్రిప్టు చదువుతున్నారని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తణుకులో కాంగ్రెస్ అభ్యర్ధి తరపున ప్రచారం కోసం వ్చిచన ఆయన స్దానిక మీడియాతో మాట్లాడుతూ తాతకు వెన్నుపోటు పొడిచిన మామను జూనియర్ ఎన్టీఆర్ పొగడటం విడ్డూరంగా ఉందన్నారు. జూనియర్ మాటలు వింటే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని అన్నారు. అలాగే మార్పు తెస్తామంటూ కొత్తగా పెట్ిటన పార్టీ సమాజంలో ఏ మార్పు తీసుకు రాలేకపోయిందని, దీనిని సోదరులంతా గమనించాలని కోరారు. మార్పు కోసం కొత్త పార్టీకి ఓటేస్తే దుష్ట టీడీపికి మేలు జరిగే అవకాసముందని ఆయన విమర్శించారు.
More From
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications