కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
రాజమండ్రి: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రాజమండ్రిలో ఓ స్వర్ణకారుడు కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజమండ్రిలోకి రాజేంద్రనగర్లో స్వర్ణకారుడు శ్రీనివాసులు బంగారు వ్యాపారం చేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా వ్యాపారం సరిగా జరగకపోవడంతో అప్పుల వూబిలో కూరుకుపోయాడు. అయితే జాతిరాళ్ల వ్యాపారం చేసినా అందులో కలిసి రాకపోవడంతో కుటుంబ పోషణ కూడా కష్టమైంది. దీన్ని తట్టుకోలేక భార్య లక్ష్మి, కొడుకు, కూతురులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications