పరారీలో జెసి బ్రదర్
అనంతపురం: తాడిపత్రిలో శుక్రవారం జరిగిన సంఘటనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది, తెలుగుదేశంపార్టీకి చెందిన 11 మంది కార్యకర్తలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి దివాకరరెడ్డి సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన వారిని అనంత కోర్టుకు తరలించగా మే 8 వరకు రిమాండ్ విధించినట్లు తెలియవచ్చింది.
ఇరు వర్గాలకు చెందిన నాయకుల ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసమైనాయి. పరస్పర కేసులు నమోదు చేసుకున్నారు. శుక్రవారం టిడిపి నాయకుడు నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి మళ్ళీ విడుదల చేశారు. ప్రభాకరరెడ్డి పరారీలో ఉండడం...ఒక్కరినే అరెస్డు చేస్తే మళ్ళీ ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉన్నందున నాగిరెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు. ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి ప్రశాతం.
More From
-
మోసాలిసా పెళ్లి!.. హైటెన్షన్ నడుమ పోలీసులు ఫుల్ ప్రొటెక్షన్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications