పరారీలో జెసి బ్రదర్
అనంతపురం: తాడిపత్రిలో శుక్రవారం జరిగిన సంఘటనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది, తెలుగుదేశంపార్టీకి చెందిన 11 మంది కార్యకర్తలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి దివాకరరెడ్డి సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన వారిని అనంత కోర్టుకు తరలించగా మే 8 వరకు రిమాండ్ విధించినట్లు తెలియవచ్చింది.
ఇరు వర్గాలకు చెందిన నాయకుల ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసమైనాయి. పరస్పర కేసులు నమోదు చేసుకున్నారు. శుక్రవారం టిడిపి నాయకుడు నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి మళ్ళీ విడుదల చేశారు. ప్రభాకరరెడ్డి పరారీలో ఉండడం...ఒక్కరినే అరెస్డు చేస్తే మళ్ళీ ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉన్నందున నాగిరెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు. ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి ప్రశాతం.
More From
-
Free Ipl Tickets: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు -లింక్ షేర్ చేసిన బెంగళూరు పోలీసులు..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications