ఖత్రోచీపై రెడ్ కార్నర్ నోటీసు రద్దు

ఖత్రోచీపై రెడ్ కార్నర్ నోటీసును కొనసాగించడంలో అర్థం లేదని, ఆ నోటీసును ఉపసంహరించుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాల్సి ఉందని అటార్నీ జనరల్ మిలన్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. నోటీసు ఉపసంహరించుకోవడానికి కారణమేమిటనే విషయంపై మాట్లాడడానికి సిబిఐ డైరెక్టర్ అశ్వినీ కుమార్ నిరాకరించారు. భారతదేశంలో వెలుగు చూసిన కుంభకోణాల్లో బోఫోర్స్ చాలా పెద్దది. ఈ కుంభకోణం 1980 దశకంలో వెలుగు చూసింది. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీతో పాటు పలువురు బోఫోర్స్ వ్యవహారంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications