సోనియాతో వైయస్ భేటీ

ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గత రెండు రోజులుగా సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి వాయలార్ రవి, సీనియర్ నేత మోతీలాల్ వోరాలతో సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితిని వివరించారు. ముఖ్యమంత్రితో భేటీకి ముందే సోనియా అహ్మద్ పటేల్ నుంచి నివేదిక తెప్పించుకున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు వస్తాయని వైయస్ సోనియాతో చెప్పినట్లు సమాచారం. తాను 230 శాసనసభా స్థానాలు వస్తాయని చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల సీట్లు తగ్గే అవకాశం ఉందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. వేరే పార్టీలతో పొత్తు అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలవుతుందని ఆయన వివరించినట్లు సమాచారం. అత్యధిక లోకసభ స్థానాలను కూడా రాష్ట్రం నుంచి గెలుచుకుంటామని రాజశేఖర రెడ్డి సోనియాతో చెప్పినట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డితో సమావేశం అనంతరం ఆమె డి.శ్రీనివాస్ తో సమావేశమయ్యారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications