ఖత్రోచి కేసు: గడువు కోరిన సిబిఐ
న్యూఢిల్లీ: బోఫర్స్ కేసు నిందితుడు ఖత్రోచి కేసు విచారణను ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 8తేదీకి వాయిదావేసింది. ఖత్రోచిపై సమగ్ర నివేదికను సమర్పించేందుకు సీబీఐ రెండు నెలల గడువు కోరింది. అర్జెంటీనాలో ఉన్న ఖత్రోచీని విచారించలేకపోయామని తెలిపింది. అతనిపై ఉన్న నోటీసును ఉప సంహరించిన విషయాన్ని కూడా తెలిపింది. సీబీఐ వాదన అనంతరం ఢిల్లీ మెట్రో పాలిటన్ కోర్టు ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
బోఫోర్సు కేసులోని ఎనిమిది మంది నిందితుల్లో ముగ్గురు ఇప్పటికే మరణించారని, నలుగురిని ఢిల్లీ హైకోర్టు 2004 ఫిబ్రవరిలో నిర్దోషులుగా విడుదల చేసిందని, ఖత్రోచీని భారత్ కు రప్పించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని ఎసిజి కోర్టుకు చెప్పారు.
More From
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications