సోనియా, అద్వానీలపై తీర్పు నేడే

సోనియా గాంధీ మరోసారి పోటీ చేస్తున్న రాయబరేలీ నియోజకవర్గంలో గురువారం పోలింగ్ ప్రారంభమైంది. బిజెపి నేత ఎల్ కె అద్వానీ గాంధీనగర్ నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. జెడియు నేత శరద్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రియా దత్, కర్ణాటక ముఖ్యమంత్రి బంగారప్ప, కేంద్ర మంత్రులు శ్రీప్రకాష్ జైస్వాల్, జోతిరాదిత్య, నటుడు, రాజకీయ నాయకుడు అంబరీష్ మూడో దశ పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు.
గుజరాత్ లోని 26 లోకసభ స్థానాలకు గురువారం పోలింగ్ ముగుస్తుంది. మధ్యప్రదేశ్ లోని 16, ఉత్తరప్రదేశ్ లోని 15, పశ్చిమ బెంగాల్ లోని 14, బీహార్, కర్ణాటకల్లోని 11 చొప్పున, మహారాష్ట్రలో 10 లోకసభ స్థానాలకు, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, దాద్రా, నగర్ హవేలీ, డామన్ డయ్యూల్లో ఒక్కటేసి స్థానాలకు గురువారం పోలింగ్ ప్రారంభమైంది.
More From
-
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications