రాజకీయ హత్య కాదు: ఎస్పీ
అనంతపురం: తెలుగుదేశం పార్టీ నాయకుడు అమరా కేశవయ్యది రాజకీయ హత్య కాదని అనంతపురం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ చెప్పారు. తెలిసినవారే అమరా కేశవయ్యను హత్య చేశారని ఆయన శనివారం అన్నారు. సర్పంచ్ ధనకొండ కుమారుడు హత్య చేసి ఉంటాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన చెప్పారు.
కాగా, ఓబుళనాయినిపల్లి సర్పంచే తన భర్తను చంపించడానికి అమరా కేశవయ్య భార్య శశికళ ఆరోపిస్తోంది. ఓబుళనాయినిపల్లికి చెందిన రామానాయుడు, గంగాధర అనే వ్యక్తులు అమరా కేశవయ్యను హత్య చేశారని, వారిని పట్టుకుంటామని స్థానిక పోలీసు అధికారులు అంటున్నారు.
అమరా కేశవయ్య హత్యను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హత్య జరిగిన అనంతపురం జిల్లా ధర్మవరంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు అంటున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications