వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రమాదంలో 7గురు గిరిజనుల మృతి
వడదొర: వడదొర జిల్లా షింగ్వాడా గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు గిరిజనులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. గిరిజనులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్ లో తమ పనులు ముగించుకుని గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి జరిగింది.గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు.
Comments
Story first published: Saturday, May 2, 2009, 15:52 [IST]