వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదంలో 7గురు గిరిజనుల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

వడదొర: వడదొర జిల్లా షింగ్వాడా గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు గిరిజనులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. గిరిజనులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్ లో తమ పనులు ముగించుకుని గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి జరిగింది.గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X