మైసమ్మ గుడిలో పట్టపగలు దోపిడీ
హైదరాబాద్: హైదరాబాద్ ఆసిఫ్నగర్లోని గండిమైసమ్మ గుడిలో ఆదివారం పట్టపగలే దొంగలు దోపిడికి పాల్పడ్డారు. ఈ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు అమ్మవారికి అలంరించిన 20 తులాల బంగారు అభరణాలు దోచుకొని పరారయ్యారు. పూజారి భార్య ఈ విషయాన్ని ఆలయ చైర్మన్కు, పోలీసులుకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications