త్వరలో భారత్ తో చర్చలు: పాక్
వాషింగ్టన్ : భారత్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆ దేశంతో శాంతి చర్చలు ప్రారంభిస్తామని అమెరికాలో పర్యటిస్తున్న పాక్ అధ్యక్షుడు అసిఫ్ జర్దారీ తెలిపారు. భారత్తో యుద్దాన్ని తాము కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.ప్రజాస్వామ్యదేశాలు ఎప్పటికీ యుద్దానికి దిగవని ఆయన అన్నారు. భారత్తో శాంతియుతంగా ఉండటమే కాకుండా ద్వైపాక్షిక వాణిజ్యానికి తాము సిద్దంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
More From
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications