ఎన్నారై స్త్రీకి స్వైన్ ఫ్లూ లేదు
హైదరాబాద్: హైదరాబాద్ వచ్చిన ఎన్నారై యువతికి స్వైన్ ఫ్లూ వ్యాధి లేదని వైద్యులు నిర్ధారించారు. అమెరికా నుంచి హైదరాబాదుకు వచ్చిన ఒక ఎన్నారై యువతికి స్వైన్ ఫ్లూ సోకినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఆమెను హైదరాబాదులోని ఎర్రగడ్డలో గల చెస్ట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ యువతిని కేంద్ర ఆరోగ్య మంత్రి పనబాక లక్ష్మి కూడా సందర్శించారు.
అమెరికా నుంచి ఆ యువతికి స్వైన్ ఫ్లూ లేదని వైద్యులు నిర్ధారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధి భయం హైదరాబాదు ప్రజలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ సంస్థల్ని బూడిద చేస్తాం: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications