హైదరాబాదులో కలరా మహమ్మారి
హైదరాబాద్: హైదరాబాదులో కలరా మహమ్మారి వ్యాపిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఫీవర్ ఆస్పత్రిలో చేరిన రోగుల రక్తం నమూనాలను వైద్యులు పరీక్షలకు పంపినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని ఫీవర్ ఆస్పత్రిలో 40 మంది రోగులు చేరగా వారిలో 16 మందికి కలరా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అయితే రోగులను డిశ్చార్జీ చేసినట్లు, వారి చిరునామాల కోసం అన్వేషిస్తున్నట్లు ఆరోగ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం చెప్పారు.
కలరా సోకినవారిలో 11 మంది హైదరాబాదులోని బోలక్ పూర్ నివాసులు కాగా ఒక వ్యక్తి మౌలాలికి చెందినవాడని తెలుస్తోంది. దీంతో బోలక్ పూర్ ప్రజలను పరీక్షించడానికి ఒక వైద్య బృందం అక్కడికి వెళ్లింది. మరో వైద్య బృందం ఫీవర్ అస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తోంది. బోలక్ పూర్ లోని హోటళ్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
More From
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హోటల్స్, రెస్టారెంట్ లకు సీసీపీఏ హెచ్చరిక.. అదనపు చార్జీల బాదుడుపై వార్నింగ్! -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications