హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలి
ఆదిలాబాద్:రాష్ట్రంలో సత్వరమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఏజెన్సీలో గిరిజనులు కలుషిత నీరు తాగి కలరాతో మృత్యువాత పడుతున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పట్టించుకోవడంలేదని దత్తాత్రే య ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీలో ఆయన పర్యటించి, రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖకు ముగ్గురు మంత్రులు ఉన్నా ఏజెన్సీని ప ట్టించుకోవడంలేదన్నారు.
గిరిజనుల సమస్యలను గవర్నర్ దృ ష్టికి తీసుకెళతానని చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలకు ఇన్చార్జిగా మంత్రి రోశయ్యనే వ్యవహరిస్తున్నారని దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. అంతేగాక ఈ ఎన్నికలలో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ రాదని హంగ్ ప్రభుత్వమే ఏర్పడుతుందని దత్తాత్రేయ జోస్యం చె ప్పారు. ప్రభుత్వ ఏర్పాటులో తామే కీలక పాత్ర పోషిస్తామన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేసారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications