ఎన్డీయే ర్యాలీలో కేసీఆర్
లూథియానా : పంజాబ్లోని లూథియానాలో ఎన్డీయే ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ర్యాలీ ప్రారంభమయింది. ఈ ర్యాలీకి టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖరరావు హాజరు అయ్యారు. ర్యాలీలో ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్కే అద్వానీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడర్ ముఖ్యమంత్రి నితీష్కుమార్, పంజాబ్ముఖ్యమంత్రి ప్రకాశ్సింగ్ బాదల్, అజిత్సింగ్, శరద్యాదవ్, ఓంప్రకాశ్ చౌతాలా తదితరులు పాల్గొన్నారు. అయితే ర్యాలీలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ నేతల చిత్రాల సరసన కేసీఆర్ ఫోటోను ఉంచారు.ఇక ఎన్డీయేను వీడేది లేదని బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యు) నేత నితీష్కుమార్ స్పష్టం చేశారు. లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అతిపెద్ద కూటమిగా అవతరిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
More From
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications