అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు మంగళవారం ఇద్దరు ప్రభుత్వాధికారుల ఇళ్లపై దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై వీరి నివాసాలపై దాడులు చేశారు. విశాఖ జిల్లా యలమంచిలి సీఐ మల్ల మహేష్, శ్రీకాకుళం వాణిజ్య పన్నుల శాఖ అధికారి పురుషోత్తమ నాయుడు ఇళ్లపై ఏసీబీ సోదాలు నిర్వహించింది.
మల్లు మహేష్ బంధువుల ఇళ్లపై కూడా ఎసిబి దాడులు చేశారు. ఆయన నివాసంలో 20 పత్రాలు, నాలుగు బ్యాంక్ అకౌంట్లు దొరికాయి. పురుషోత్తమనాయుడికి 30 లక్షల రూపాయల అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. కాగా, కరీంనగర్ జిల్లా చొప్పదండి సిఐ విజయ్ కుమార్ ను ఎసిబి అధికారులు 20 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications