జగన్ 'సాక్షి' సిబ్బంది ధర్నా
హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఎదుట 'సాక్షి' దినపత్రిక ఉద్యోగులు మంగళవారం ధర్నా చేశారు. పోలీసులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమకేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని వారు ఆరోపించారు. జగన్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన జర్నలిస్టులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు బలవంతంగా అక్కడినుంచి తరలించారు.
గుంటూరు జిల్లా నర్సారావు పేటలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ జగన్ పై కేసు నమోదైంది. కోడ్ ను ఉల్లంఘించి రోడ్ షోలు నిర్వహించినందుకు ఈ కేసు నమోదైంది. ఈ కేసులో జగన్ కు మెజిస్ట్రేట్ జగన్ పై అరెస్టు వారంట్ జారీ చేశారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications