తెరాసతోనూ కలుస్తాం: అరవింద్

ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను కాపాడుకొనేందుకు ప్రజారాజ్యం పార్టీ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసింది. ఇందుకోసం హైదరాబాద్ సమీపంలోని శామీర్పేట వద్ద కొన్ని రిసార్ట్ లను బుక్ చేసింది. శనివారం రాత్రి 10.30 గంటలకు శాసనసభ పక్షనేతగా చిరంజీవిని ఎన్నుకున్న వెంటనే ఆయనతో సహా ఎమ్మెల్యేలంతా ప్రత్యేక బందోబస్తుతో రిసార్ట్స్కి బయలుదేరి వెళతారు.












Click it and Unblock the Notifications