వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాత మిత్రులతో సోనియా సంభాషణ

By Staff
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతును కూడగట్టుకోవడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత మిత్రులతో సంభాషణలు ప్రారంభించారు. ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, ఎల్జెపి నేత రాం విలాస్ పాశ్వాన్ లతో ఆమె ఫోన్ లో మాట్లాడారు. ఎన్సీపి నేత శరద్ పవార్ తో కూడా ఆమె మాట్లాడారు.

ఎస్పీ, ఎల్జెపి, ఎస్పీలతో కాంగ్రెసుకు ఎన్నికల సమయంలో మాటల యుద్ధం కొనసాగింది. దాన్ని పక్కన పెట్టి సోనియా లాలూ, పాశ్వాన్ లతో మాట్లాడారు. మిత్రులతో ఆమె తరుచుగా మాట్లాడుతున్నారు. చిన్న చితకా పార్టీలకు కాంగ్రెసు ద్వారాలు తెరిచే ఉంచుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X