వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానం కూలి 68 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Indonesian Plane
జకార్తా: ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఇండోనేషియా సైనిక విమానం బుధవారం కుప్పకూలింది. దీంతో మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో 68 మంది మరణించారు. విమానంలో ఆ సమయంలో 112 మంది ప్రయాణికులు ఉన్నారు.

డజన్ల కొద్ది ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని స్థానిక టెలివిజన్ తెలియజేసింది. కొంత మంది తీవ్రంగా మంటలకు కాలిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విమానం జకార్తా నుంచి తూర్పు జావాకు వెళ్లే సమయంలో జనావాసాల్లో కూలిపోయింది. తూర్పు జావా ప్రొవిన్స్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఆ విమానం కూలిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X