రాష్ట్రం ఇంకా గరం గరం
విశాఖపట్నం: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అయినా హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రత తగ్గలేదు. రాయలసీమను తాకిన రుతుపవవాల ప్రభావం రాష్ట్రం మంతటా వ్యాపించడానికి మరికొన్ని గంటలు పట్టవచ్చు. పశ్చిమబెంగాల్ లోని సాగర్ వద్ద నిన్న సాయంత్రం తీరాన్ని దాటిన ఐలా తుఫాను పశ్చిమబెంగాల్ ను కుదిపివేసింది. ఈరోజు ఇది బలహీనపడి వాయుగుండంగా మారుతోందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. దీంతో బెంగాల్, సిక్కం, మేఘాలయ, ఒరిస్సాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులకు కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. అయితే మన రాష్ట్రంలో మాత్రం రాయలసీమపై కొంత ప్రభావం ఉంటుంది తప్ప మిగతా రాష్ట్రమంతటా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది. కోస్తా ఆంధ్ర, తెలంగాణాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు.
More From
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications