ఇజ్రాయెల్ కు బయలుదేరిన వైఎస్

ఐదు రోజుల ఆయన పర్యటనకు విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి కూడా లభించింది. ఇజ్రాయెల్లోని జెరూసలెం, బెత్లెహామ్, నజరేత్, గాలిలీని సందర్శించనున్నారు. సీఎంతో పాటు ఆయన ముఖ్య భద్రతాధికారి ఎం.రమేష్, భద్రతాధికారి సాల్మన్ కారీ వెస్లే, ఎస్పీ స్టీఫెన్ రవీంద్రలు ఉన్నారు. ఈ నెల 30వ తేదీన ఆయన హైదరాబాదుకు తిరిగి వస్తారు.
More From
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు












Click it and Unblock the Notifications