వైయస్..సువార్త సభల్లో

జెరూసలెం వెళ్లి వచ్చినంత మాత్రాన వర్షాలు కురిసేటట్లయితే...పాలస్తీనా, ఇథియోపియా, ఇజ్రాయెల్ వంటి క్రైస్తవ దేశాల్లో కరువు ఎందుకు ఉందని విశ్వహిందూ పరిషత్ ముఖ్యమంత్రి వైఎస్ ను సూటిగా ప్రశ్నించింది. కరువు కారణంగా జెరూసలెం ఎడారిగా మారిందని, వ్యవసాయానికి నీళ్లు సరిపోక అక్కడ బిందుసేద్యం చేస్తున్నారని, ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నారని గుర్తు చేసింది. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వాధినేత అయివుండి తన మత భావాలను ప్రజల మీద రుద్ది క్రైస్తవ మత ప్రచారం చేయడం శోచనీయమన్నారు. వైఎస్ ప్రకటనే నిజమైతే వందల కోట్ల రూపాయల ఖర్చుతో మేఘమథనం చేపట్టి కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం ఎందుకు చేశారని నిలదీశారు. మెజార్టీగా ఉన్న హిందువుల విశ్వాసాలను గాయపరిచే విధానాలు మానుకోవాలని హితవుపలికారు.
More From
-
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications