శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే రేవతీ పతి అంతిమ యాత్ర

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: గుండెపోటుతో నిన్న మరణించిన టెక్కలి శాసనసభా సభ్యుడు రేవతీపతి అంతిమయాత్ర కాశీబుగ్గలో ముగిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన మృత దేహాన్ని టెక్కలి నుంచి పలాస ఆ తర్వాత కాశీబుగ్గకు తరలించి అక్కడ దహన సంస్కారాలు చేశారు. ఆయన మృతదేహాన్ని చూసేందుకు అధికసంఖ్యలో అభిమానులు పార్టీ కార్యకర్తలు కాశీబుగ్గకు చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X