ఎమ్మెల్యే రేవతీ పతి అంతిమ యాత్ర
శ్రీకాకుళం: గుండెపోటుతో నిన్న మరణించిన టెక్కలి శాసనసభా సభ్యుడు రేవతీపతి అంతిమయాత్ర కాశీబుగ్గలో ముగిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన మృత దేహాన్ని టెక్కలి నుంచి పలాస ఆ తర్వాత కాశీబుగ్గకు తరలించి అక్కడ దహన సంస్కారాలు చేశారు. ఆయన మృతదేహాన్ని చూసేందుకు అధికసంఖ్యలో అభిమానులు పార్టీ కార్యకర్తలు కాశీబుగ్గకు చేరుకున్నారు.
Comments
Story first published: Wednesday, June 3, 2009, 17:57 [IST]