వాషింగ్టన్:
అమెరికన్లు
భారత్
వెళితే
ఉగ్రవాదుల
నుంచి
ముప్పు
ఉండవచ్చని
ఆ
దేశాధ్యక్షుడు
ఒబామా
హెచ్చరించారు.
కనక
భారత్
వెళ్ళే
అమెరికన్లు
అప్రమత్తంగా
ఉండాలని,
అత్యవసరమైతే
మినహా
భారత్
కు
వెళ్ళకపోవడమే
మంచిదన్న
అభిప్రాయాన్నీ
ఆయన
వ్యక్తం
చేశారు.
భారత్
పై
వ్యూహాత్మక
దాడులకు
యత్నిస్తున్న
లష్కర్-ఇ-తొయిబా
ఉగ్రవాద
సంస్థ
ఇక్కడకు
విహారార్థం
వచ్చిన
అమెరికన్లను
టార్గెట్
గా
చేసుకుంటోందన్న
సమాచారం
తమ
వద్ద
ఉన్నదని
ఒబామా
వెల్లడించారు.
ఈ
ప్రకటనకు
భారత్
వెంటనే
స్పందించింది.
భారత్
లో
పర్యటించే
అమెరికన్ల
రక్షణకు
ఎలాంటి
ఢోకా
లేదని
హోం
శాఖ
మంత్రి
చిదంబరం
ప్రకటించారు.