ఇప్పుడు అందరివాడిని: స్పీకర్
హైదరాబాద్: విపక్షాలు తనపై చేసిన విమర్శలపై స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. స్పీకర్ గా బాధ్యతలు చేపట్టకుముందే తనపై విమర్శలు చేయడాన్ని విపక్షాల విజ్ఞతకే వదిలివేస్తున్నాని అన్నారు. స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాసనసభ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను గతంలో పోషించిన చీఫ్ విప్ పాత్రకు ఇప్పటి స్పీకర్ పాత్రకు తేడా ఉందని అన్నారు.
ఈ సారి సభలో మహిళా సభ్యులకు ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తామన్నారు. అసెంబ్లీ నిబంధనలకు అనుగుణంగా ఎక్కువ మందికి అవకాశం కల్పించడానికి ప్రయత్నిస్తానన్నారు. అంతకు ముందు పదమూడో శాసనసభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కిరణ్ కుమార్ రెడ్డి సభలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని తెలిపారు. స్పీకర్ గా ఎన్నికైన తర్వాత ఆయన సభనుద్దేశించి ప్రసంగించారు. స్పీకర్ గా తాను అన్ని రాజకీయ పక్షాలకు చెందినవాడినని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి అన్ని పక్షాల సహకారంతో సభను హుందాగా నడపడానికి ప్రయత్నిస్తానన్నారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, ముహూర్తం ఫిక్స్..!! -
AP Job Calendar: జాబ్ క్యాలెండర్ పై కీలక అప్డేట్- సర్కార్ డెడ్ లైన్..! రేపే ఖరారు..!












Click it and Unblock the Notifications