అసెంబ్లీ 'వేడి' తెలిసొచ్చింది: చిరు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రజా సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రజలు ఇక్కడకు పంపించారని అంతేగానీ అనవసరమైన విషయాలపై చర్చించడం సబబు కాదన్నారు. దీని వల్ల సభా సమయం, ప్రజాధనం వృధా అవుతుందని ఆయన తెలిపారు. ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారని అది గుర్తుంచుకుని సభలో ప్రవర్తించాలన్నారు. ఈ సారి సమావేశాలలో ప్రజా సమస్యలపై చర్చిండానికి ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం కేటాయించాలని ఆయన స్పీకర్ ను కోరారు.
Comments
chiranjeevi చిరంజీవి hyderabad prajarajyam హైదరాబాద్ ప్రజారాజ్యం assembly speaker అసెంబ్లీ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి kiran kumar reddy
Story first published: Thursday, June 4, 2009, 14:17 [IST]