సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు స్వైన్ ఫ్లూ
హైదరాబాద్: రాష్ట్రంలో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. అమెరికా నుంచి వచ్చిన 28 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు శంషాబాద్ లో వైద్య పరీక్షలు నిర్వహించి అతని నుంచి నమూనాలను సేకరించి ఢీల్లీకి పంపినట్లు వైద్యులు తెలిపారు. ఈ రోజు ఢీల్లీ నుంచి రిపోర్టు రావడంతో వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. స్వైన్ ఫ్లూ బాధితులు తాకిడి ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. నిన్న ఒక మెడికోకు స్వైన్ ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయింది.
Comments
Story first published: Thursday, June 4, 2009, 14:40 [IST]