వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ తో జగపతిబాబు,జమున...
హైదరాబాద్: ''మా"" సభ్యులు వైఎస్ రాజశేఖర్రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిసిన వారంతా ఆయన రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. సిఎం ని కలిసిన వారిలో 'మా' అధ్యక్షుడు మురళీమోహన్, సభ్యులు జయసుధ, జమున, జగపతిబాబు... తదితరులు ఉన్నారు.
Comments
Story first published: Sunday, June 7, 2009, 14:28 [IST]