పిఎస్ ను పేల్చేసిన మావోయిస్టులు
భువనేశ్వర్: మావోయిస్టులు ఒరిస్సాలో పోలీసులను బయటకు పంపించి పోలీసు స్ఠేషన్ ను పేల్చి వేశారు. పలు వాహనాలకు నిప్పంటించారు.ట ఈ సంఘటన ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లా బైపారిగుడా గ్రామంలో జరిగినట్లు పోలీసులు సోమవారం ఉదయం చెప్పారు. ఆ సమయంలో ఐదుగురు పోలీసులు విధుల్లో ఉన్నారు. దాదాపు 70 మంది నక్సల్స్ పోలీసు స్టేషన్ పై దాడి చేశారు.
పోలీసులను బలవంతంగా బయటకు పంపించి నక్సల్స్ పోలీసు స్టేషనును పేల్పివేసినట్లు పోలీసు డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ సంజీవ్ పాండా మీడియా ప్రతినిధులతో చెప్పారు. సమీపంలోని పోలీసు అవుట్ పోస్టును కూడా నక్సల్స్ పేల్చివేశారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలోని పలు వాహనాలకు నిప్పంటించారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. ఆ తర్వాత మావోయిస్టులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో తమ నాయకుడు పటేల్ సుధాకర్ రెడ్డి ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు ఈ చర్యకు దిగినట్లు భావిస్తున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications