వ్యక్తి మృతి: బస్సులపై దాడి
నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడులో బస్టాండు వద్ద ఆర్టీసీ బస్సుల మధ్య నలిగి మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. రామన్నగూడెంకు చెందిన వేల్పుల వెంటేశ్వరరావు అనే వ్యక్తి బస్టాండులో బస్సు కోసం వెళుతుండగా రెండు బస్సులు వేగంగా రావటంతో వాటి మధ్య ఇరుక్కుని అతను మృతి చెందాడు.
తమకు న్యాయం చేయాలని మృతుని బంధువులు ఆర్టీసీ అధికారులను కోరారు.ఆర్టీసి అధికారులు స్పందించకపోవటంతో ఆగ్రహం చెందిన స్థానికులు ఆందోళనకు దిగారు. బస్టాండులో ఉన్న 17 బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. రాస్తారోకోకు దిగారు. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications